ప్రభుదేవా సైకోగా 'భగీర'
- దర్శకుడిగా ప్రభుదేవా బిజీ
- హీరోగా మూడు సినిమాలు
- ఆసక్తిని పెంచుతున్న 'భగీర'
సైకో థ్రిల్లర్ కథ ఇది .. ప్రభుదేవా సైకోగా కనిపించనున్నాడు. ఇంతవరకూ చేయని పాత్రను ఆయన పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన ఐదుగురు కథానాయికలు నటిస్తున్నారు. ఇప్పటికే అమైరా దస్తూర్ .. గాయత్రిలను ఎంపిక చేశారు. మరో ముగ్గురు కథానాయికలను తీసుకోనున్నారు. ఇటీవల వచ్చిన ఈ సినిమా ఫస్టులుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.