ఏపీలో ఓటు కోసం నాగబాబు దరఖాస్తు చేసుకున్నారంటూ మండిపడుతున్న వైసీపీ
- జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నాగబాబు
- ఇటీవల తెలంగాణలో నాగబాబు ఓటేశారన్న వైసీపీ
- ఏపీలో ఎలా ఓటు హక్కు పొందుతారంటూ ఆగ్రహం
కాగా, తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో నాగబాబు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. నాగబాబు దరఖాస్తుపై పరిశీలన చేపట్టిన బీఎల్వో... దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు వెళ్లగా, ఇంటికి తాళం వేసి ఉన్నట్టు సమాచారం.