కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు
- శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు
- భక్తులతో నిండిపోయిన అన్ని కంపార్టుమెంట్లు
- నిన్న స్వామిని దర్శించుకున్న 69,726 మంది భక్తులు
మరోవైపు, స్వామి వారిని నిన్న 69,726 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 27,832 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల రూ. 4.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.