ఆసిమ్ మునీర్ పై పాక్ ప్రతిపక్ష నేత సంచలన వ్యాఖ్యలు
- ఆఫ్ఘన్ పై సైనిక దాడులను ఖండించిన మౌలానా ఫజ్లూర్
- మన దాడులను మనం సమర్థించుకుంటే... పాక్ పై దాడులను భారత్ సమర్థించుకుంటుందని వ్యాఖ్య
- పాక్ దాడుల్లో చాలా మంది ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందారన్న ఫజ్లూర్
ఆఫ్ఘన్ పై పాక్ నిర్వహించిన సైనిక దాడులను ఆయన ఖండించారు. పాక్ దాడుల్లో చాలా మంది ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ లోని మా శత్రువులపై దాడి చేశామని మీరు చెబితే... పాక్ లోని బవల్పూర్ లోని ఉగ్రవాడులపై దాడి చేశామని భారత్ చెప్పుకుంటుందని అన్నారు.