మద్దెలచెరువు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ జైలు నుంచి విడుదల
- 2011లో మద్దెలచెరువు సూరి హత్య
- హత్య కేసులో కీలక నిందితుడు భానుకిరణ్
- 12 ఏళ్లుగా జైల్లోనే ఉన్న భాను
2011లో మద్దెలచెరువు సూరి హత్య జరిగింది. 2011 జనవరి 4న సూరిని హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకిరణ్ కు 2018 డిసెంబర్ లో నాంపల్లి కోర్టు శిక్షను ఖరారు చేసింది. 12 ఏళ్ల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు. పరిటాల రవి హత్య కేసులో మద్దెలచెరువు సూరి నిందితుడనే విషయం తెలిసిందే.