శ్రీనగర్ జీ-20 సదస్సులో రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు... ఫొటోలు ఇవిగో!
- జీ-20 సదస్సు కోసం రామ్ చరణ్ కు ఆహ్వానం
- భారతీయ సినీ పరిశ్రమ ప్రతినిధిగా హాజరైన రామ్ చరణ్
- శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సంప్రదాయ స్వాగతం
- జీ-20 వేదికపై నాటు నాటు పాటకు స్టెప్పులేసిన గ్లోబల్ స్టార్
అంతేకాదు, వేదికపై రామ్ చరణ్ తన సూపర్ డూపర్ హిట్ సాంగ్, ఆస్కార్ అందుకున్న నాటు నాటు పాటకు స్టెప్పులేయడం విశేషం. ఈ సదస్సుకు హాజరైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి... రామ్ చరణ్ కు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేశారు.



