రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్
- అత్యంత ఆసక్తికరంగా మహారాష్ట్ర రాజకీయాలు
- రెబల్ నేతలకు అల్టిమేటం ఇచ్చిన శివసేన
- అయినప్పటికీ షిండే పంచన చేరిన ఉదయ్ సామంత్
- రెబెల్ వర్గంలో చేరిన 8వ మంత్రి సామంత్
కొన్నిరోజులుగా ముంబయిలోనే ఉన్న ఉదయ్ సామంత్ సూరత్ వెళ్లి, అక్కడ్నించి గువాహటి విమానం ఎక్కినట్టు తెలుస్తోంది. కాగా, షిండే వర్గంలో చేరిన రెబెల్ మంత్రుల్లో సామంత్ 8వ వాడు. షిండే వర్గంలో ప్రస్తుతం 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరూ గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్లో మకాం వేశారు.