'ఎఫ్-3' సినిమా టికెట్ల ధరలు పెంచడంపై స్పష్టతనిచ్చిన దిల్ రాజు
- ఈ నెల 27న 'ఎఫ్-3' సినిమా విడుదల
- ఈ సినిమా టికెట్ ధరలను పెంచడం లేదన్న రాజు
- ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయిస్తామని వ్యాఖ్య
కాగా, డబ్బు వల్ల వచ్చే అనర్థాలు అనే కథనంతో 'ఎఫ్-3' సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో పొల్గొంటోంది.