మార్క్ శంకర్ ని చూసేందుకు సింగపూర్ వెళుతున్న చిరంజీవి దంపతులు
- సింగపూర్ స్కూళ్లో అగ్నిప్రమాదం
- పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కి గాయాలు
- ఈ దుర్ఘటనలో ఒక బాలిక మృతి
ఈ ఘటనపై చిరంజీవి స్పందిస్తూ మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. మరోవైపు, మార్క్ శంకర్ ను చూసేందుకు చిరంజీవి, ఆయన భార్య సురేఖ సింగపూర్ కి వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ కూడా సింగపూర్ కి వెళుతున్నారు.