ప్రగతి భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు
- ప్రగతి భవన్లో తెలంగాణ ఉగాది అధికారిక వేడుకలు
- సీఎం, స్పీకర్, మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు
- పంచాంగ శ్రవణం వినిపించిన బాచంపల్లి
ఇక ఈ వేడుకల్లో ఉగాది ఆస్థానాన్ని బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి నిర్వహించారు. ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణాన్ని వినిపించిన శాస్త్రి.. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రభుత్వానికి అంతా మంచే జరుగుతుందని చెప్పారు. మహిళలకు మరింత ప్రాధాన్యం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.