బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్య... ఖండించిన భారత్
- గత వారం బంగ్లాదేశ్లో దీపు చంద్ర దాస్ హత్య
- మైనారిటీలపై దాడులు ఆందోళన కలిగించే విషయమన్న భారత్
- బంగ్లాదేశ్ ఎన్నికలు పారదర్శకంగా జరగాలని కోరుకున్న రణధీర్
బంగ్లాదేశ్లో వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికలు పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. మూక దాడుల్లో ఇటీవల ఇద్దరు హిందూ మతానికి చెందిన వ్యక్తులు మరణించిన విషయం విదితమే. బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ నగరంలో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని హతమార్చిన ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.