కేంద్ర సహాయమంత్రి పదవికి రాజీనామా వార్తలు... కొట్టిపారేసిన సురేశ్ గోపి
- కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయన్న సురేశ్ గోపి
- కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య
- కేరళ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్న సురేశ్ గోపి
కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కేరళ నుంచి ప్రాతినిథ్యం వహించడం, మోదీ కేబినెట్లో తనకు చోటు దక్కడం గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారు.