కరోనా వైరస్ దాడి కన్నా దీని వల్లే ప్రపంచంలో మృతుల సంఖ్య పెరిగింది: నాగబాబు
- కరోనా వైరస్ భయం వల్లే మృతులు పెరిగారన్న నాగబాబు
- పలు రకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు
- 'కరోనా స్పెల్లింగ్ తప్పుగా రాశారు.. సరి చేయండి' అని ఒకరు రిప్లై
'కరోనా వైరస్ దాడి కన్నా ఆ వైరస్ భయం వల్లే ప్రపంచంలో మృతుల సంఖ్య పెరిగిపోయింది' అని నాగబాబు చెప్పుకొచ్చారు. ఆయన ట్వీట్పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 'కరోనా స్పెల్లింగ్ తప్పుగా రాశారు.. సరి చేయండి' అని ఒకరు రిప్లై ఇచ్చారు. 'ఏం మాట్లాడుతున్నారు బాబు గారూ' అంటూ మరొకరు కామెంట్ చేశారు.