కృష్ణా నదిలో పసుపు తోరణం: టీడీపీకి మత్స్యకారుల వినూత్న శుభాకాంక్షలు!
టీడీపీ తమకు ఎల్లప్పుడూ అండగా నిలిచిందని, పార్టీ పట్ల తమ కృతజ్ఞతను చాటుకునేందుకే ఈ ర్యాలీ చేపట్టామని మత్స్యకారులు తెలిపారు. కృష్ణా నదిలో పసుపు జెండాల మధ్య పడవలు ప్రయాణిస్తున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది.
