9 గంటల పాటు పోసాని కృష్ణమురళిని ప్రశ్నించిన పోలీసులు
- ఓబులవారిపల్లె పీఎస్లో పోసానిని విచారించిన పోలీసులు
- ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారణ
- రైల్వేకోడూరు కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు
విచారణ అనంతరం పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రైల్వే కోడూరు కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న హైదరాబాద్లో అరెస్టు చేసి, ఆంధ్రప్రదేశ్కు తరలించిన విషయం తెలిసిందే.