ఎర్రవల్లి ఫాంహౌస్లో కేసీఆర్ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్
- తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ను ఆహ్వానించిన పొన్నం
- ఫాంహౌస్కు వచ్చిన మంత్రిని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్
- ఎల్లుండి సచివాలయ ప్రాంగణంలో విగ్రహావిష్కరణ
సచివాలయంలో ఈ నెల 9న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఈ విగ్రహావిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్ ను, కేంద్రమంత్రులను ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే చెప్పారు.