అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త
- 26 జిల్లాల్లోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం పెంపు
- కనీస వేతనం రూ.15,625 అమలు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు
- రేపు కనకదుర్గమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి జగన్ రేపు విజయవాడ కనకదుర్గమ్మ వారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించనున్నారు. కనకదుర్గమ్మ జన్మనక్షత్రమైన ఈ నెల 20వ తేదీకి, శుక్రవారం కలిసి వచ్చింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశముంది. అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులను అనుగ్రహించనున్నారు.