చంద్రబాబు జైలుకు వెళ్లిన ఆనందం.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళి
- 74వ ఏట ఎన్టీఆర్ ను చంద్రబాబు అవమానించారన్న లక్ష్మీపార్వతి
- అదే 74వ ఏట చంద్రబాబు క్షోభను అనుభవిస్తున్నారని ఎద్దేవా
- ఇన్నేళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చారని విమర్శ
మరోవైపు, ఇటీవల ఎన్టీఆర్ స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. తాను ఎన్టీఆర్ భార్య అని, తనను కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని రాష్ట్రపతికి లక్ష్మీపార్వతి లేఖ రాశారు. అయినప్పటికీ రాష్ట్రపతి భవన్ నుంచి ఆమెకు ఎలాంటి స్పందన రాలేదు.