రికార్డు డబుల్ సెంచరీ తర్వాత మరో శతకంతో దుమ్మురేపిన పృథ్వీ షా
- భారత జట్టుకు దూరమైన యువ ఓపెనర్
- ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో రాణిస్తున్న పృథ్వీ
- వన్డే కప్లో వరుసగా రెండో శతకం నమోదు
దాంతో, ఈ మ్యాచ్ లో నార్తంప్టన్షైర్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన డర్హమ్ 43.2 ఓవర్లలో 198 రన్స్ కు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో పృథ్వీ షా మెరుపులతో నార్తంప్టన్షైర్ 25.4 ఓవర్లలో 204/4 స్కోరు చేసి సులువుగా నెగ్గింది. గత మ్యాచ్ లో పృథ్వీ షా 153 బంతుల్లోనే 244 పరుగులు సాధించాడు.