తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి మధ్యంతర పిటిషన్
- వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ
- విచారణ వివరాలు కోరిన అవినాశ్ రెడ్డి
- ఆడియో, వీడియో రికార్డింగ్ లు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్
ఈ కేసులో చివరిసారిగా అవినాశ్ రెడ్డిని సీబీఐ గత నెల 14న హైదరాబాదులో విచారించింది. ఆ విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి తన మధ్యంతర పిటిషన్ లో కోర్టును కోరారు.