కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఈ పని చేయగలదు: నాగబాబు
- గాంధీలు, నెహ్రూ బొమ్మలను కాయిన్స్ పై ముద్రించారు
- లాల్ బహదూర్ శాస్త్రి బొమ్మను ఎందుకు ముద్రించలేదు?
- గొప్పవారి బొమ్మలను ముద్రించాలి
మన దేశంలో ఎంతో గొప్ప సింగర్స్, రైటర్స్, కవులు, సంఘ సంస్కర్తలు, క్రీడాకారులు, ఇతర నాయకులు ఉన్నారని... వాగి గొప్పదనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలంటే... వారి బొమ్మలను కాయిన్స్ పై ముద్రించాలని నాగబాబు అన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులపై కూడా గొప్ప వ్యక్తుల చిత్రాలను ముద్రిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పని కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే చేయగలదని చెప్పారు. పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.