కరెంట్ మీటర్ ఫొటో తీసి పంపితే బిల్... కొత్త యాప్ ను రెడీ చేస్తున్న తెలంగాణ!
- ఈ నెలకు కరెంట్ రీడింగుల నమోదు వాయిదా
- వచ్చే నెలలో రీడింగ్ తీస్తే స్లాబ్ మారిపోయే అవకాశం
- ప్రజలకు ఇబ్బంది కలుగకుండా యాప్ రూపొందిస్తున్న ఉత్తర డిస్కమ్
కాగా, ఢిల్లీలో ఈ తరహా విధానం ఇప్పటికే అమలులో ఉంది. ఆన్ లైన్ లో మీటర్ ఫోటో తీసి 7వ తేదీలోగా దాన్ని పంపించి డబ్బులు చెల్లిస్తే, ఒక శాతం రాయితీని, 8 నుంచి 14 లోగా చెల్లిస్తే అర శాతం రాయితీని అందిస్తోంది కేజ్రీవాల్ సర్కారు. ఈ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుని, కరెంట్ కనెక్షన్ నంబర్, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేసి కరెంట్ బిల్లులను పొందవచ్చు.