పశ్చిమాసియాలో యుద్ధం.. దుబాయ్ నుంచి చెన్నై చేరుకున్న నటుడు అజిత్
- పదకొండు రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం
- యుద్ధం కారణంగా అజిత్ రాక ఆలస్యం
- మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం ఎక్కువగా దుబాయ్లో ఉంటున్న అజిత్
యుద్ధం కారణంగా దుబాయ్లో నిలిచిపోయిన వారిలో నటుడు అజిత్ కూడా ఉన్నారు. తాజాగా ఆయన చెన్నై చేరుకున్నారు. దుబాయ్ నుంచి ఆయన కొన్ని రోజుల క్రితమే రావాల్సి ఉంది. గగనతల ఆంక్షలు, విమానాలు నిలిచిపోవడం వంటి కారణాలతో ఇన్నిరోజులు రాలేకపోయారు.