ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు.. రేపు విచారణకు రాలేనంటూ సిట్కు కేసీఆర్ రిప్లయ్
- నోటీసుల నేపథ్యంలో సిట్కు ప్రత్యుత్తరం రాసిన కేసీఆర్
- రేపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు అన్న కేసీఆర్
- ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని వెల్లడి
అలాగే తనను ఎర్రవెల్లి ఫామ్హౌస్లోనే విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. 160 సీఆర్పీసీ కింద విచారణను ఒకే ప్రాంతంలో చేయాలనే నిబంధనలు ఏమీలేవని గుర్తు చేశారు. భవిష్యత్తులో నోటీసులను ఎర్రవల్లికే పంపించాలని ఆ లేఖలో కోరారు.