వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ... రిమాండ్ పొడిగింపు
- గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్ పొడిగింపు
- ఏప్రిల్ 23 వరకు రిమాండ్ విధిస్తూ సీఐడీ కోర్టు ఉత్తర్వులు
- వంశీతో పాటు రిమాండ్ ఖైదీలుగా ఉన్న మరో 9 మందిని కోర్టులో హాజరుపరిచిన అధికారులు
అటు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనకు న్యాయస్థానం మంగళవారం నాడు రిమాండ్ను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.