ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్కుమార్తో జగన్
- నిన్న పులివెందులలో పర్యటించిన జగన్
- జగన్ను కలిసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్
- డీఎస్పీ, సీఐ తనను కొట్టారని ఫిర్యాదు
ఈ నేపథ్యంలో నిన్న పులివెందులలో పర్యటించిన జగన్ను పవన్ కుమార్ కలిశారు. విచారణ పేరుతో డీఎస్పీ, సీఐ తనను కొట్టారంటూ ఫిర్యాదు చేశారు. స్పందించిన జగన్ ఆయనను ఓదార్చారు. మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ, సీఐతో సెల్యూట్ కొట్టిస్తానని, అంతవరకు ధైర్యంగా ఉండాలని కోరారు. కాగా, నేడు మరోమారు విచారణకు రావాలంటూ పవన్కుమార్కు పోలీసులు ఇప్పటికే 41ఏ నోటీసులు ఇచ్చారు.