గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తెకు ఎన్టీకేలో కీలక పదవి
ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ యూత్ బ్రిగేడ్ రాష్ట్ర కన్వీనర్లలో ఒకరిగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన సమన్వయకర్త సీమాన్ ప్రకటించారు. విద్యారాణి తొలుత పీఎంకేలో పనిచేశారు. 2020లో బీజేపీలో చేరి ఓబీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2024లో ఆ పార్టీకి రాజీనామా చేసి ఎన్టీకేలో చేరారు.