జపాన్ తీరాన్ని తాకిన సునామీ
- జపాన్ లో నేడు రెండుసార్లు భూకంపం
- రిక్టర్ స్కేల్ పై 7.1, 6.9గా నమోదు
- సునామీ హెచ్చరికలు జారీ
కాగా, భూ ప్రకంపనలు వచ్చిన ప్రాంతంలో అణు కేంద్రాలు ఉండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, భూకంపం ప్రభావం అణు కేంద్రాలపై పడలేదని క్యోడో న్యూస్ సంస్థ వెల్లడించింది. భూకంపం తర్వాత క్యుషు ద్వీపంలో బుల్లెట్ రైలు సేవలను నిలిపివేశారు.