ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 50 లక్షలు.. కేఏ పాల్పై చీటింగ్ కేసు
- పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పాల్పై ఎఫ్ఐఆర్
- ఎల్బీనగర్ టికెట్ ఇస్తానని పాల్ మోసం చేశారంటూ బాధితుడు కిరణ్కుమార్ ఫిర్యాదు
- రూ.50 లక్షల్లో రూ. 30 లక్షలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశానన్న కిరణ్కుమార్
- విశాఖలోనూ పాల్పై కేసు
డబ్బులు తీసుకున్నప్పటికీ తనకు టికెట్ మాత్రం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాగా, ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాల్ విశాఖ నుంచి ఎంపీగా, గాజువాక నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. విశాఖలో పోలైన 14 లక్షల ఓట్లలో దాదాపు 9 లక్షలు తనకే వస్తాయని ప్రచారం చేసుకున్న పాల్పై అక్కడ కూడా కేసు నమోదైంది.