వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు.. సీబీఐ కోర్టుకు హాజరైన కడప ఎంపీ అవినాశ్రెడ్డి
- వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా అవినాశ్రెడ్డి
- ఇతర నిందితులైన గంగిరెడ్డి, భాస్కర్రెడ్డి తదితరులు కూడా కోర్టుకు హాజరు
- తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేసిన కోర్టు
కాగా, వివేకా హత్యకేసులో కడప ఎంపీ అయిన అవినాశ్రెడ్డి ఎనిమిదో నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనను సీబీఐ పలుమార్లు విచారించింది. అనంతరం ఆయనను అరెస్ట్ చేసిన సీబీఐ రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేసిన విషయం తెలిసిందే.