బాబూమోహన్కు షాకిచ్చిన కుమారుడు.. హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
- ఆందోల్ టికెట్ ఆశించిన బాబూ మోహన్ కుమారుడు ఉదయ్
- బాబూ మోహన్కే టికెట్ కేటాయించిన బీజేపీ అధిష్ఠానం
- ఈ ఉదయం బీఆర్ఎస్ కండువా కప్పుకున్న ఉదయ్
పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఈ ఉదయం బీఆర్ఎస్లో చేరారు. 2014లో బీఆర్ఎస్లో చేరిన బాబూ మోహన్ ఆ ఎన్నికల్లో ఆందోల్ నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మరోమారు బీజేపీ ఆయనకే టికెట్ కేటాయించింది.