జేసీ ప్రభాకర్రెడ్డి ముఖ్య అనుచరుడు కార్తీక్పై హత్యాయత్నం
- విధులు ముగించుకుని ఇంటికెళ్తుండగా ఘటన
- దారిలో కాపుకాసి కత్తులు, కర్రలతో దాడి
- మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలింపు
కత్తులు, కర్రలతో ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో కార్తీక్ తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కార్తీక్ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. వైసీపీ వారే ఈ దాడికి పాల్పడ్డారని కార్తీక్ ఆరోపించారు.