తెలంగాణలో ఈ ఏడాది 100 శాతం సిలబస్తో ఇంటర్ పరీక్షలు
- రెండేళ్లుగా 70 శాతం సిలబస్తో ఇంటర్ పరీక్షలు
- కరోనా ప్రభావం తగ్గడంతో వంద శాతం సిలబస్తో పరీక్షల నిర్ణయం
- 100 శాతం సిలబస్ ప్రశ్నాపత్రాలను ఆన్లైన్లో పెట్టిన ఇంటర్ బోర్డు
కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా 70 శాతం సిలబస్తోనే ఇంటర్ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకపోయినా... దాని ప్రభావం అంతగా కనిపించని నేపథ్యంలో తాజాగా ఇంటర్ బోర్డు వంద శాతం సిలబస్తో పరీక్షల నిర్ణయం తీసుకుంది.