నవంబర్లో మునుగోడు ఉప ఎన్నిక: బీజేపీ నేత సునీల్ బన్సల్
- చౌటుప్పల్లో బీజేపీ నేతలతో సునీల్ బన్సల్ భేటీ
- మునుగోడు ఉప ఎన్నికలపై కీలక చర్చ
- ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న బన్సల్
- ఇంచార్జీలంతా నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశం
ఈ సందర్బంగా మాట్లాడిన సునీల్ బన్సల్.. నవంబర్ మొదటి వారంలో లేదంటే రెండో వారంలో మునుగోడు ఉప ఎన్నిక జరగనుందని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుందని ఆయన అన్నారు. ఆయా మండలాల ఇంచార్జీలుగా నియమితులైన నేతలంతా నియోజకవర్గంలోనే ఉండాలని ఆయన సూచించారు. ఉప ఎన్నికను సీరియస్గా పరిగణించాలని ఆయన సూచించారు.