గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన రామ్ గోపాల్ వర్మ
- మహిళా జర్నలిస్టు స్వప్నతో కలిసి మొక్కలు నాటిన వర్మ
- ఫొటోలు పంచుకున్న స్వప్న
- పచ్చదనం అంటే తనకు గిట్టదన్న వర్మ
- "నా అసంతృప్తి" అంటూ స్వప్నకు రిప్లయ్
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ హరిత చాలెంజ్ నిర్విఘ్నంగా ముందుకుసాగుతోంది. కరోనా సంక్షోభ సమయంలోనూ సెలెబ్రిటీలు ఈ చాలెంజ్ పట్ల విశేషంగా స్పందించారు.

.