మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్లో బోటింగ్ ప్రారంభం
- పాలమూరులో టూరిస్ట్ డెస్టినేషన్గా కోయిల్ సాగర్
- బోటింగ్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
- పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం
దీనిని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఆ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. మహబూబ్ నగర్లో కోయిల్ సాగర్ ఇప్పటికే ఓ టూరిస్ట్ డెస్టినేషన్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రిజర్వాయర్లో తాజాగా బోటింగ్ సదుపాయాన్ని కూడా ప్రారంభించడంతో అక్కడ పర్యాటకుల తాకిడి మరింత మేర పెరగనుంది.