మీకు ప్రాణం విలువ తెలిస్తే సునీల్ ట్వీట్ కు ఎందుకు స్పందించలేదు?: సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్
- కరోనా రోగి సునీల్ మరణం
- సీఎం జగన్ పై ధ్వజమెత్తిన లోకేశ్
- సునీల్ ట్యాగ్ చేసినా పట్టించుకోలేదని ఆరోపణ
- నిరక్షరాస్యులు వేలమంది చనిపోతున్నారని వెల్లడి
- మీలాగా ఎవరూ ఉండరంటూ సీఎంపై విమర్శలు
సునీల్ ఈ నెల 19న ప్రాణాలు వదిలాడని లోకేశ్ వెల్లడించారు. సునీల్ చదువుకున్నవాడు కాబట్టి ట్వీట్ ద్వారా అతడి పరిస్థితి తెలిసిందని.. నిరక్షరాస్యులు, కార్మికులు, పేదలు రోజూ వేలమంది మృత్యువుకు బలవుతూనే ఉన్నారని వివరించారు. ప్రాణం విలువ తెలిసినవారెవరూ మీలాగా స్పందించకుండా ఉండరు అంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు.