ఇంకా సీఎం జగన్ మహిళలకు ఏం న్యాయం చేస్తారు?: పంచుమర్తి అనూరాధ
- జగన్ తనకు చెల్లెలు వరుస అయ్యే సునీతకే న్యాయం చేయలేదు
- వైసీపీ ప్రభుత్వ పాలనలో 180 మంది మహిళలపై అత్యాచారాలు
- నా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టే యత్నం చేశారు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నిరసనలు వ్యక్తం చేసిన రాజధాని ప్రాంత మహిళలపై 2800 కేసులు బనాయియించారని విమర్శించారు. దిశ పోలీస్ స్టేషన్ లో పని చేసే ఓ హోంగార్డు ఓ యువతిపై అత్యాచారం చేస్తే విచారణ జరపలేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టే యత్నం చేశారని, ‘ నా పరువు తీసే ప్రయత్నం చేశారు’ అని మండిపడ్డారు.