'భీష్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా త్రివిక్రమ్
- ఈ రోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్
- సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
- ఈ నెల 21వ తేదీన విడుదల
ఈ ప్రేమకథాంశంలో కథానాయికగా రష్మిక కనిపించనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ పాటలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. ఈ సినిమా కోసం రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. కథ నడకకి అడ్డు తగులుతుందనే ఉద్దేశంతో ఆ పాటను పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. బాగా ఖర్చు పెట్టి తీసిన ఆ పాటను లేపేయడం బాధాకరమే.