'నేను లోకల్' దర్శకుడితో రవితేజ
- ముగింపు దశలో 'డిస్కోరాజా'
- నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేనితో
- లైన్లో త్రినాథరావు నక్కిన
ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే రవితేజ మరో ప్రాజెక్టును సెట్ చేసినట్టుగా సమాచారం. గోపీచంద్ మలినేని సినిమా తరువాత ఆయన త్రినాథరావు నక్కినతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. 'సినిమా చూపిస్తమావ' .. 'నేను లోకల్' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తెరకెక్కించిన త్రినాథరావు, కామెడీ ప్రధానంగా సాగే కథతో ఈ సినిమాను రూపొందించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తారట.