'నిశ్శబ్దం' ఫస్టులుక్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు
- అనుష్క ప్రధాన పాత్రధారిగా 'నిశ్శబ్దం'
- ముఖ్యపాత్రల్లో అంజలి - షాలినీ పాండే
- సంగీత దర్శకుడిగా గోపీసుందర్
ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నామని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. కథాపరంగా విదేశాల్లోనే ఈ సినిమా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. మైఖేల్ మ్యాడ్సన్ అనే విదేశీ నటుడితో పాటు, మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.