rajani: రజనీ సరసన కథానాయికగా సిమ్రాన్

- సన్ పిక్చర్స్ బ్యానర్ పై రజనీ
- దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజు
- డార్జిలింగ్ లో మేజర్ షెడ్యూల్
ప్రస్తుతం రజనీకాంత్ .. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. రజనీకాంత్ ను డిఫరెంట్ లుక్ లో కార్తీక్ సుబ్బరాజు చూపించనున్నాడట. ఆయన లుక్ ఎలా వుండనుందనే ఆసక్తి అందరిలోను మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా సిమ్రాన్ ను తీసుకున్నారని తెలుస్తోంది.
