అక్టోబర్ నుంచి రంగంలోకి 'సైరా నరసింహా రెడ్డి'
ప్రస్తుతం సెట్స్ నిర్మాణం పనులను ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ .. కాస్ట్యూమ్స్ డిజైనర్ అంజూ మోడీ తమ పనులను మొదలెట్టేసినట్టుగా తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అమితాబ్ .. నయనతార .. సుదీప్ .. విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలను పోషిస్తుండటం, ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.