న్యూ మూవీ షూటింగ్ పూర్తి చేసిన నాగశౌర్య
ఎ. ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా తెలుగు .. తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ షూటింగ్ తాజాగా పూర్తయింది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక వెంకీ కుడుముల సినిమాపై నాగశౌర్య పూర్తి దృష్టి పెట్టనున్నాడు. ఈ రెండు సినిమాలు ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతాయో చూడాలి మరి.