Konda Surekha: ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

Minister Konda Surekha Attends Eid Prayers in Warangal

  • దేశ వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు
  • వరంగల్ లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సురేఖ
  • అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

దేశ వ్యాప్తంగా ముస్లింలు ఈరోజు రంజాన్ ను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కూడా వరంగల్ లోని ఈద్గాలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గా ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా రాష్ట్రంలోని ఈద్గాలు, మసీదులు ముస్లింలతో కిక్కిరిసి పోయాయి. ప్రార్థనల కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.  

Konda Surekha
Telangana Minister
Eid Prayers
Warangal Eidgah
Ramadan
Naaini Rajender Reddy
Hanumakonda Eidgah
Muslim Festival
Telangana Politics
Religious Observances
  • Loading...

More Telugu News