నిమ్మకాయ రూ. 5 లక్షలు.. వేలంలో సొంతం!
- తమిళనాడులోని పళనిలో ఘటన
- పళనిలో ఏటా మూడు రోజులపాటు తైపూస ఉత్సవాలు
- స్వామి వారి పాదాల చెంత ఉంచిన నిమ్మకాయలకు వేలం
- రూ. 5 లక్షలకు దక్కించుకున్న భక్తుడు
తాజాగా వాటిని వేలం వేయగా ఒక్కో నిమ్మకాయ రూ. 16 వేల నుంచి రూ. 40 వేల వరకు ధర పలికింది. తైపూసం రోజున మురుగన్ అభిషేకం సమయంలో స్వామి పాదల వద్ద ఉంచిన నిమ్మకాయను మాత్రం ఓ భక్తుడు రూ. 5.09 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఈ వేలంలో వల్లనాట్లు చెట్టియార్లు మాత్రమే పాల్గొంటారు. స్వామి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయ తమ వద్ద ఉంటే శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకనే పూజలో పెట్టే నిమ్మకాయలను భక్తులు పోటీ పడి మరీ వేలంలో దక్కించుకుంటారు.