Chandrababu: అనపర్తి ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు

CM Chandrababu attends Anaparti MLA  son Manoj Reddy wedding in Hyderabad

 


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఓ వివాహానికి హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ రెడ్డి వివాహం నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు విచ్చేశారు. వధూవరులు సుమేఘా రెడ్డి, మనోజ్ రెడ్డిలను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు రాకతో పెళ్లి వేడుకలో భారీ కోలాహలం నెలకొంది.

  • Loading...

More Telugu News