APSRTC: కర్ణాటకలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా

APSRTC bus met with an accident

  • బాగేపల్లి మండలం చుండూరు వద్ద ప్రమాదం 
  • బస్సు బెంగళూరు నుంచి పుట్టపర్తి వస్తుండగా ప్రమాదం
  • గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలింపు

కర్ణాటకలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బాగేపల్లి మండలం చుండూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు బెంగళూరు నుంచి పుట్టపర్తి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News