Andhra Pradesh: మిగిలిన మూడు శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

AP government to release three white papers in assmbly

  • ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం
  • అమరావతి సహా నాలుగు అంశాలపై శ్వేతపత్రాల విడుదల
  • శాంతిభద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసింది. మరో మూడు శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. శాంతిభద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్నారు.

ఇప్పటి వరకు నాలుగింటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇసుక, విద్యుత్, పోలవరం-నీటి పారుదల రంగం, రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసింది.

  • Loading...

More Telugu News