Hyderabad: భవనం పక్కనే పిడుగుపాటు.. కాలిపోయిన గృహోపకరణాలు

Electrical appliances damaged as lightning strikes next to a building in attapur

  • హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో వెలుగు చూసిన ఘటన
  • పిడుగు పాటు శబ్దానికి భయపడిపోయిన స్థానికులు 
  • ప్రాణనష్టం జరగలేదని తెలిసి తేరుకున్న వైనం

హైదరాబాద్‌లోని ఓ నాలుగు అంతస్తుల భవనం సమీపంలో పిడుగు పడటంతో అపార్ట్‌మెంట్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో ఈ ఘటన జరిగింది. పిడుగు శబ్దానికి స్థానికులు తీవ్ర భయందోళనలకు లోనయ్యారు. అయితే, ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News